ఉరవకొండలో జనసేనపార్టీలో డొక్కా సీతమ్మ చలివేంద్రం

ఉరవకొండ

          ఉరవకొండ ( జనస్వరం ) : స్థానిక ఉరవకొండ పట్టణ లో మల్లేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేకి వచ్చిన భక్తులకు దప్పికలు తీర్చడానికి జనసేన పార్టీ స్టేట్ ఫోగ్రామింగ్ జనరల్ సెక్రెటరీ p.భవానీ రవికుమార్ గారి సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేశారు.  జనసైనికులు మల్లికార్జున & విశ్వనాధ్ ఆధ్వర్యంలో *డొక్కా సీతమ్మ చలివేంద్రం (మజ్జిగ) నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వజ్రకరూరు మండల అధ్యక్షులు కేశవ, ఉరవకొండ మండల ప్రధాన కార్యదర్శి తిలక్, కార్యదర్శి సురేష్, జనసైనికులు వేణు, హరి, మణికంఠ, రంగముని, విజయ్ తదితరులు పాల్గొనడం జరిగింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way