బొబ్బిలి నియోజకవర్గంలో మట్టి వినాయకుల పంపిణీ

    బొబ్బిలి ( జనస్వరం ) : ఉమ్మడి విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు గారి ఆధ్వర్యంలో జనసైనికుల నిలయం మరియు కోట జంక్షన్ దగ్గర భక్తులకు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగధర్ గారు, బొబ్బిలి మెగా ఫ్యామిలీ అధ్యక్షులు లంక రమేష్, జనసేన నాయకులు అడబాల నాగు, రేవళ్ళ కిరణ్, హరిచరణ్ , ఎందవ సత్య, పల్లెం రాజా, చీమల సతీష్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way