Search
Close this search box.
Search
Close this search box.

కాకినాడలో జనసేనాని జన్మదిన సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ

కాకినాడ

         కాకినాడ ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 43 వ వార్డు ఉపాధ్యక్షులు చిట్టూరి మౌనిక్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత జన్మదిన వేడుకల్లో భాగంగా భారీ బైక్ ర్యాలీ, భారీ కేక్ కటింగ్ జరిపారు. PAC మెంబెర్  ముత్తా శశిధర్ ముఖ్య అతిధిగా విచ్చేసి అధినేత చేసిన సేవాగుణం గురించి ప్రజలకు వివరిస్తూ, పార్టీ నియమాలను పాటిస్తూ పార్టీని అధికారంలోకి తీసుకువెళ్లడానికి కృషి చేస్తామని నగర అధ్యక్షులు  సంగిశెట్టి అశోక్ గారితో పాటు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి శివ ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు తలాటం సత్య  మొదలగు వారితో కార్యక్రమాన్ని ప్రారంభించి 200 మంది మహిళలకు చీరల పంపిణీ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జనసైనికులకు మరియు వీరమహిళలకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way