Search
Close this search box.
Search
Close this search box.

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

     విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, స్థానిక పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన మహేష్ ఆదేశానుసారం ఆదివారం 38వ డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీలా కరుణాకర్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మరపాలెం సెంటర్ లో సుమారు 200 మందికి కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 38వ డివిజన్ కమిటీ, నగర కమిటీ సభ్యడు గన్ను శంకర్, దారా రాంబాబు, టమటం శ్రీదేవి, పోరుపురెడ్డి దుర్గాప్రసాద్, దారా ఏసుబాబు, టమటం పరమేశ్వర రావు, వెలదండి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way