రాజోలులో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమం

రాజోలు

       రాజోలు ( జనస్వరం ) : నియోజకవర్గ మామిడికుదురు మండలంలో జనసేన, టీడీపీ పార్టీ ఆదేశాల మేరకు గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమం చేపట్టారు.  జగన్నపేట టు ఆదుర్రు రోడ్ లో గల ఈదరాడ గ్రామంలో రోడ్ల దుస్థితిని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో  మల్కిపురం జనసేన MPP మేడిచర్ల సత్యవాణి రాము,, మేకల యేసుబాబు, యెరుబండి చిన్ని, యెరుబండి నాగముత్యం,, మంగేనా హైమతి, ఈదరాడ కొమరాడ, జనసేన, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way