Search
Close this search box.
Search
Close this search box.

దళిత భూములు అక్రమంగా కబ్జా చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు : వేగుళ్ళ లీలాకృష్ణ

         తూర్పుగోదావరి ( జనస్వరం ) : కాజులూరు మండలం, పల్లెపాలెం గ్రామంలో వెంకట సుబ్బారెడ్డి గారి 35.94 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూమిని గవర్నమెంట్ కు డిక్లర్ చేయడం జరిగింది. దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే సమయంలో ప్రస్తుత వైస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తన అధికార మదంతో ప్రభుత్వానికి చెందవలసిన దళితుల భూములను మరియు భూమి యజమానులను బెదిరించి, అక్రమంగా తన భార్య మరియు బంధువులు పేర తప్పుడు కాగితాలు సృష్టించి భూముని దర్జాగా కబ్జా చేశారు. దీనిపై కాకినాడ కలెక్టర్ కు పిర్యాదు చేసిన మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ మరియు జనసేన ఇంఛార్జిలు, నాయకులు. తక్షణమే వీటిపై చర్య చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way