Search
Close this search box.
Search
Close this search box.

చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. హరిప్రసాద్ గారిని ఆత్మీయంగా కలిసిన చంద్రగిరి నియోజకవర్గ జనసేన నాయకులు

   చంద్రగిరి, (జనస్వరం) : ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభా చలో గుంటూరు కార్యక్రమం చిత్తూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు Dr. హరిప్రసాద్ తన అధ్యక్షతన చిత్తూరు జిల్లా అనుచర వర్గంతో విజయవంతంగా పూర్తి చేసిన తరుణంలో చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లా కార్యదర్సులు శ్రీ. దేవర మనోహర, ఎం. నాసీర్ గారి ఆధ్వర్యంలో జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ. హరిప్రసాద్ కి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి గారిని సత్కరించడం జరిగింది. ఇలాగే ప్రతి కార్యక్రమంలో చంద్రిగిరి నియోజకవర్గం జనసైనికులు పవన్ కళ్యాణ్ గారికి అధ్యక్షుల వారికి తోడుగా ఉంటామని చెప్పడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way