Search
Close this search box.
Search
Close this search box.

భరోసా కోసం నేతన్న 36 గంటల దీక్షలో పాల్గొన్న చిలకం మధుసూదన రెడ్డి

చిలకం మధుసూదన రెడ్డి

         ధర్మవరం ( జనస్వరం ) : చేనేతను రక్షించుకోవడానికి చేనేత కార్మికుల్ని కాపాడడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం వారు ధర్మవరం M.R.O కార్యాలయం దగ్గర చేపట్టిన “భరోసా కోసం నేతన్న 36 గంటల దీక్షలో” పాల్గొని వారికి సంఘీభావం తెలియజేసి సభను ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ప్రసంగిస్తు ధర్మవరంలో చేనేతకు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి గల కారణం చేనేత వ్యవస్థ గురించి అవగాహన లేని వాళ్ళని ఎమ్మెల్యే చేసుకున్నందువల్లని వచ్చే ఎన్నికల్లో ఇలాంటి తప్పు చేయకండంటు జనసేన పార్టీ తప్పకుండా చేనేత కార్మికులకు, ధర్మవరంకు అండగా ఉంటుందని చేనేత వ్యవస్థ గురించి అవగాహన లేని వారికి దయచేసి ఓటు వేయకండంటు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way