“రా కదలిరా” కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

    ఉరవకొండ ( జనస్వరం ) : నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన సమావేశంలో ఈనెల 27వ తారీకున జరిగే రా కదలిరా చంద్రబాబు నాయుడు గారి పర్యటన జయప్రదం చేయాల్సిందిగా జనసేన ఇంఛార్జ్ గౌతమ్ కుమార్  కోరడమైనది. చంద్రబాబు నాయుడు గారి పర్యటన విజయవంతం చేయవలసిందిగా జనసేన పార్టీ 5 మండల అధ్యక్షులతో మరియు కార్యకర్తలతో ఈ రోజున సమావేశం నిర్వహించడం జరిగింది. మండల అధ్యక్షులు మాట్లాడుతూ చంద్రబాబు గారి సభను జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు 5 మండలాల నుంచి నియోజక వ్యాప్తంగా భారీ ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, బెలుగుప్ప మండల అధ్యక్షులు సుధీర్, వజ్రకరూరు మండల అధ్యక్షులు అచనల కేశవ, విడపనకల్ మండల అధ్యక్షులు గోపాల్ మరియు జనసేన నాయకులు దేవేంద్ర, రమేష్,మల్లేష్ గౌడ్, తిలక్, మల్లికార్జున, అబ్దుల్, మణికుమార్, బోగేశ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way