విద్యుత్ ఘాతం వల్ల దగ్ధమైన కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించిన భీమిలి ఇంచార్జ్ సందీప్ పంచకర్ల

విద్యుత్ ఘాతం వల్ల దగ్ధమైన కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించిన భీమిలి ఇంచార్జ్ సందీప్ పంచకర్ల

              భీమిలి నియోజకవర్గ గంభీరం పంచాయతీ యాతపేట గ్రామంలో షార్ట్‌ సర్య్యూట్‌ వల్ల ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పూరి గుడిసెలు దగ్నంమైన విషయం తెలుసుకుని జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గ ఇంచార్జి డా.సందీప్‌ పంచకర్ల గారు బాధితులను పరామర్శించి, వారికి బీయం, కూరగాయలు మరియు నిత్యావసర సరుకుల ఇవ్వడం జరిగింది. సమయస్ఫూర్తితో మంటలు అదుపు చేసి ప్రాణ నష్టం లేకుండా చేసిన గ్రామ యువతను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్‌ నాయకులు బీవీ కృష్ణయ్య, ఆనందపురం నాయకులు వెంకట్, అప్పలరాజు, వీరమహిళ ఉషా, గంభీరం పంచాయితీ నాయకులు రాజు, బంగారు రాజు, దుక్కవానిపాలెం జనసైనికులు, వీర మహిళలు, జనసైనికులు, పాల్గొన్నారు.