భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

    భీమిలి, (జనస్వరం) : భీమిలీ నియోజకవర్గం జనసేనపార్టీ ఆఫీసులో 73 వ, గణతంత్ర దినోత్సవ వేడుకలు డా” సందీప్ పంచకర్ల గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డా” సందీప్ పంచకర్ల గారు మాట్లాడుతూ, ముందుగా 1950 జనవరి 26న రాజ్యాంగ అమలు రావడానికి కారణమైన మహాత్ములు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. స్వాతంత్ర్యం రావడానికి రాజ్యాంగం అమలులోకి తీసుకొచ్చిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి అడుగుజాడల్లో మనం నడుద్దాం అని భవిష్యత్ భారతాన్ని సువర్ణ అక్షరాలతో లిఖిద్దాం అని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ విశాఖ జిల్లా నాయకులు బీవీ కృష్ణయ్య, శ్రీను బాబు, భీమిలి నియోజకవర్గం నాయకులు సంతోష్ నాయుడు, యడ్ల గణేష్ యాదవ్, నాగోతి నాయుడు, సత్యనారాయణ, కొర్రాయి అనిల్, పిల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way