Search
Close this search box.
Search
Close this search box.

కాకినాడ నియోజకవర్గంలో SC, ST సబ్ ప్లాన్ పై అవగాహనా సదస్సు

     కాకినాడ, (జనస్వరం) : కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు గ్రామం హరిజన పేటలో జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గంట నానీబాబు అధ్యక్షతన SC, ST సబ్ ప్లాన్ పై అవగాహనా సమావేశము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం SC, ST సబ్ ప్లాన్ ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తోందో, వారికీ గల 27 పథకాలను అందకుండా రద్దు చేసిందో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు, యువత, కరప మండల జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way