బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జనసేనపార్టీ

జనసేనపార్టీ

         చిత్తూరు ( జనస్వరం ) : రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు మరియు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పసుపులేటి హరి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఏపీ శివయ్య మాట్లాడుతూ జనసేన పార్టీని పూతల పుట్టు నియోజకవర్గంలో అత్యున్నత స్థానం తీసుకెళ్తామని పూతలపట్టు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఏపీ శివయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గం లోని అన్ని మండలాధ్యక్షులతో మరియు జన సైనికులు కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తాను పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత చిత్తూరు జిల్లా అధ్యక్షులు పూల ప్రభాకర్ గారు మాట్లాడుతూ మెగా ఫ్యామిలీకి ఎల్లవేళ అండగా ఉంటామని తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way