Logo
Date of Publish : 24 September 2023, 9:59 pm
Editor : Sake Naresh

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జనసేనపార్టీ

         చిత్తూరు ( జనస్వరం ) : రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు మరియు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పసుపులేటి హరి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఏపీ శివయ్య మాట్లాడుతూ జనసేన పార్టీని పూతల పుట్టు నియోజకవర్గంలో అత్యున్నత స్థానం తీసుకెళ్తామని పూతలపట్టు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఏపీ శివయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గం లోని అన్ని మండలాధ్యక్షులతో మరియు జన సైనికులు కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తాను పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత చిత్తూరు జిల్లా అధ్యక్షులు పూల ప్రభాకర్ గారు మాట్లాడుతూ మెగా ఫ్యామిలీకి ఎల్లవేళ అండగా ఉంటామని తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com