Search
Close this search box.
Search
Close this search box.

గిరిజనులకు మంచినీరు ఇవ్వాలని ఎంపీడీవో కి వినతిపత్రం ఇచ్చిన అరకు జనసేన నాయకులు

     అరకు, (జనస్వరం) : అరకు వేలి మండలం కొత్తబళ్ళు గుడ పంచాయతీ పరిధిలో గల జనం గూడాలో కొళాయి నిర్మాణం త్వరగా చేపట్టి గిరిజనులకు మంచినీరు సదుపాయం కల్పించాలని, జనసేన నాయకులు సాయి బాబా, రామకృష్ణ సోమవారము ఎంపీడీవో ఆఫీసు వద్దకు వెళ్లి ఎంపీడీవో గారిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. దీనికై ఎంపీడీవో స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమస్యను క్లుప్తంగా వివరించగా, పది రోజుల్లో కొళాయి నిర్మాణం చేపట్టి పూర్తి స్థాయిలో గిరిజనులకు మంచి నీరు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way