Search
Close this search box.
Search
Close this search box.

అరకు : కాంగువలస గ్రామంలో సీసీ రోడ్డు మంజూరు చెయ్యాలని జనసేన నాయకుల ధర్నా

అరకు

              అరకు ( జనస్వరం ) : అరకు మండలం గన్నేల పంచాయితీ పరిధిలో గల కాంగువలస పి.టీ.జీ గ్రామంలో సీసీ రోడ్డు ప్రభుత్వం మంజూరు చేయాలని జనసేనపార్టీ నాయకులు సాయిబాబా అధ్వర్యంలో ఆయా గ్రామంలో ముందుగా పర్యటించి, గ్రామస్తులతో సమావేశమై చర్చించారు, అనంతరం గ్రామస్తులతో కలసి, వారికున్న సమస్యలు పరిష్కరించాలని కిలోమీటర్ల దూరంలో నినాదాలతో ప్రభుత్వానికి వ్యతరేకంగా నిరశన ద్వారా తెలిపారు, ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కొర్ర, బంగార్రాజు అధికసంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20240405-WA0017
అరకు పార్లమెంటరీ కూటమి నాయకులు ఆత్మీయ సమావేశం
IMG-20240125-WA0011
మదనపల్లి జనసేనపార్టీ ఆధ్వర్యంలో భారీగా చేరికలు
IMG-20240108-WA0010
నెల్లూరు నగరంలో హోరెత్తిన జనసేన జెండా
నెల్లూరు
నెల్లూరు సిటీలో జనసేన జెండా ఆవిష్కరణ 
Varahi Updates
Varahi Updates : How to improve 5 best Knowlwdge sites

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way