Logo
Date of Publish : 16 October 2021, 4:10 pm
Editor : Sake Naresh

అరకు : కాంగువలస గ్రామంలో సీసీ రోడ్డు మంజూరు చెయ్యాలని జనసేన నాయకుల ధర్నా

              అరకు ( జనస్వరం ) : అరకు మండలం గన్నేల పంచాయితీ పరిధిలో గల కాంగువలస పి.టీ.జీ గ్రామంలో సీసీ రోడ్డు ప్రభుత్వం మంజూరు చేయాలని జనసేనపార్టీ నాయకులు సాయిబాబా అధ్వర్యంలో ఆయా గ్రామంలో ముందుగా పర్యటించి, గ్రామస్తులతో సమావేశమై చర్చించారు, అనంతరం గ్రామస్తులతో కలసి, వారికున్న సమస్యలు పరిష్కరించాలని కిలోమీటర్ల దూరంలో నినాదాలతో ప్రభుత్వానికి వ్యతరేకంగా నిరశన ద్వారా తెలిపారు, ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కొర్ర, బంగార్రాజు అధికసంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com