వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి అని MPTC అనురాధ డిమాండ్….

వరద

        రాయవరం : రాయవరం మండలం చెల్లూరు గ్రామ పరిధిలో కోరంగి కాలువ ఎడమ గట్టు కొంత మేర కోతకు గురై పై నుండి నీరు పొర్లి ప్రక్కన వున్న నాట్లు వేసిన పొలాల్లో చేరి పొలాలు మునిగినవి. కాలువ గట్టు అక్కిలేరు దగ్గరలో పై నుండి పొర్లి గండి పడే అవకాశం వుంది అని ఈ విషయంపై చెల్లూరు గ్రామ జనసైనికులు ఇరిగేషన్ AE గారికి ఫోన్ ద్వారా సంప్రదించగా వాటర్ ఫ్లో తగ్గించాము. వాటర్ లెవెల్ తగ్గిన వెంటనే ఇసుక బస్తాలు వేసి గండి పడకుండా చేస్తాము అని చెప్పారు. ఈ సందర్భంగా MPTC-1 గొల్లపల్లి అనురాధ గారు మాట్లాడుతూ వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పూర్తి సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way