Search
Close this search box.
Search
Close this search box.

వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి అని MPTC అనురాధ డిమాండ్….

వరద

        రాయవరం : రాయవరం మండలం చెల్లూరు గ్రామ పరిధిలో కోరంగి కాలువ ఎడమ గట్టు కొంత మేర కోతకు గురై పై నుండి నీరు పొర్లి ప్రక్కన వున్న నాట్లు వేసిన పొలాల్లో చేరి పొలాలు మునిగినవి. కాలువ గట్టు అక్కిలేరు దగ్గరలో పై నుండి పొర్లి గండి పడే అవకాశం వుంది అని ఈ విషయంపై చెల్లూరు గ్రామ జనసైనికులు ఇరిగేషన్ AE గారికి ఫోన్ ద్వారా సంప్రదించగా వాటర్ ఫ్లో తగ్గించాము. వాటర్ లెవెల్ తగ్గిన వెంటనే ఇసుక బస్తాలు వేసి గండి పడకుండా చేస్తాము అని చెప్పారు. ఈ సందర్భంగా MPTC-1 గొల్లపల్లి అనురాధ గారు మాట్లాడుతూ వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పూర్తి సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way