Search
Close this search box.
Search
Close this search box.

చింతామణి జనసేనపార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

    చింతామణి, (జనస్వరం) : కర్నాటక చింతామణిలో జనసేన కార్యకర్తలు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద 500 నూతన సంవత్సర క్యాలండర్స్ ఆవిష్కరణ చేయడం జరిగింది. తదనంతరం 500 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రెడ్డి RR (president)గిడ్డు, గని, కుమార్, సునీల్, షాబు, ప్రవీణ్, సంతు, శివ, ప్రసన్న, హరి జనసైనికులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way