నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన అనపర్తి జనసేన నాయకులు

అనపర్తి

              అనపర్తి ( జనస్వరం ) : పెదపూడి మండలం, పెదపూడిలో నిరుపేద కుటుంబం ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు జన్మనిచ్చి మరొక ఆడపిల్లను జన్మనిచ్చింది. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్న విషయం జనసేన నాయకులకు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న జనసైనికులు ఆర్థిక సహాయం, బియ్యము నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమ౦లో పెదపూడి జనసైనికులు రాపర్తి సాంబశివ, కొలుసు సింహాచలం, నాయుడు శ్రీను, రుద్రాక్షల రమేష్, తాళ్ల స్వామి, కాకి సత్యనారాయణ, పొనగంటి శ్రీను, గోపి వీరబాబు, మంచి శెట్టి శ్రీను పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way