Search
Close this search box.
Search
Close this search box.

ఆసరాలేని వృద్ధుల కోసం మండల కేంద్రాల్లో ఆనంద ఆశ్రమాలు

      జగ్గంపేట ( జనస్వరం ) : జనం కోసం జనసేన 729వ రోజులో భాగంగా జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురం గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న క్రమంలో నిరుపేదరాలైన ఒక వృద్ధురాలిని చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం మొత్తంగా చాలా గ్రామాలలో ఎవరి ఆసరా లేక ఇలాంటి అవస్థలు పడుతున్న నిరుపేదలైన వృద్దులు అనేక మంది ఉన్నారని అన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచిన వెంటనే జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో ఇలాంటి నిరుపేదలైన వృద్ధుల కోసం అన్ని రకాల సదుపాయాలతో ఆనంద ఆశ్రమాలు నిర్మించి జనసైనికులు అంతా వారికి ఒక బిడ్డలలాగా అండగా నిలబడతామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way