ఆసరాలేని వృద్ధుల కోసం మండల కేంద్రాల్లో ఆనంద ఆశ్రమాలు

      జగ్గంపేట ( జనస్వరం ) : జనం కోసం జనసేన 729వ రోజులో భాగంగా జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురం గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న క్రమంలో నిరుపేదరాలైన ఒక వృద్ధురాలిని చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం మొత్తంగా చాలా గ్రామాలలో ఎవరి ఆసరా లేక ఇలాంటి అవస్థలు పడుతున్న నిరుపేదలైన వృద్దులు అనేక మంది ఉన్నారని అన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచిన వెంటనే జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో ఇలాంటి నిరుపేదలైన వృద్ధుల కోసం అన్ని రకాల సదుపాయాలతో ఆనంద ఆశ్రమాలు నిర్మించి జనసైనికులు అంతా వారికి ఒక బిడ్డలలాగా అండగా నిలబడతామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way