Search
Close this search box.
Search
Close this search box.

కొత్త జిల్లాలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలి

      బాపట్ల, (జనస్వరం) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ కొత్తగా జిల్లాల ఏర్పాటు చేసి ఐదు నెలలు అయినా కూడా ఎంతవరకు జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేయండి రాష్ట్రంలో ఉన్న నా ఒక్క దివ్యాంగుల సంఘాల నాయకులు దివ్యాంగుల అన్నదమ్ములు అక్క చెల్లెలు పెద్దవారు అందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, ఇమ్మడిశెట్టి మురళి కృష్ణ, గంటనా మనసు రావు, దేవరెడ్డి శ్రీనివాసరావు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way