Search
Close this search box.
Search
Close this search box.

విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ అంతరాయంపై ధర్నా చేసిన ఆముదాలవలస జనసైనికులు

విద్యుత్

      ఆముదాలవలస ( జనస్వరం ) : ఆముదాలవలస నియోజకవర్గం కొల్లివలస జంక్షన్ లో శ్రీ కొత్తకోట. నాగేంద్ర, కోరుకొండ. మల్లేశ్వరావు మరియు ఎంపీటీసి అంపిలి విక్రమ్ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు మరయూ విద్యుత్ అంతరాయం పై ధర్నా చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు, వ్యాపారస్తులు మరియు మద్య తరగతి కుటుంబాలు విద్యుత్ అంతరాయంపై చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. గన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు పెంచి పేదవాళ్లపై పెనుబారం మోపుతుందని, ఇప్పటికే కరోనా విపత్తువలన అన్ని వర్గాల ప్రజల ఆదాయాలపై పెనుబారం పడిందన్నారు. జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలన్నీ ఆకాశానికి అంటాయని, ఇప్పుడు మరలా విద్యుత్ చార్జీలు పెంచితే పేదవారు జీవించేది ఎలా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జైరాం, సంగం నాయుడు, సంతోష్ జనసేన కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

One Response

  1. సామాన్య ప్రజల కోరిక మేరకు మరియు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అదనపు విద్యుత్ ఛార్జీల పైన మరియు విద్యుత్ కోతలు మీద చేసే నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన నాయకులకు, సైనికులకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము 🙏🙏🙏🙏

    జై జనసేన…
    జై పవన్ కళ్యాణ్….
    జైహింద్ ✊✊✊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way