Search
Close this search box.
Search
Close this search box.

రైతులకు నీరు మళ్లించిన ఆముదాలవలస జనసైనికులు

రైతులకు నీరు మళ్లించిన ఆముదాలవలస జనసైనికులు

              శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో ని నారాయణపురం ఆనకట్ట కాలువ లోని నీరు విడిచిపెట్టక పోవడం వలన దిగువ గ్రామలైన రావికంది పేట, కొర్లకోట, కట్యాచార్యులపేట, వెదుర్లవలస, హనుమంతుపురం, తురకపేట, బొబ్బిలిపేట తదితర గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి ఎకరాల వరి పంట ఎండకు ఎండి పాడైపోతున్న కారణంగా ఈ రోజు ఆమదాలవలస జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పేడాడ రామ్మోహన్ రావు గారు రైతులు తో కలిసి నీరు విడిచిపెట్టుటకు తగు ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమంలో పేడాడ నర్సింగరావు, జనసేన-బీజేపీ ఉమ్మడి జడ్పీటీసి అభ్యర్థి పేడాడ సురపునాయుడు, బీజేపీ నేత బెండి రవికాంత్, అప్పలనాయుడు, గోవింద రావు, సింహాచలం, రాజారావు, నేతాజీ, అన్నజీ, రామకృష్ణ మరియు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way