రైతులకు నీరు మళ్లించిన ఆముదాలవలస జనసైనికులు

రైతులకు నీరు మళ్లించిన ఆముదాలవలస జనసైనికులు

              శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో ని నారాయణపురం ఆనకట్ట కాలువ లోని నీరు విడిచిపెట్టక పోవడం వలన దిగువ గ్రామలైన రావికంది పేట, కొర్లకోట, కట్యాచార్యులపేట, వెదుర్లవలస, హనుమంతుపురం, తురకపేట, బొబ్బిలిపేట తదితర గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి ఎకరాల వరి పంట ఎండకు ఎండి పాడైపోతున్న కారణంగా ఈ రోజు ఆమదాలవలస జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పేడాడ రామ్మోహన్ రావు గారు రైతులు తో కలిసి నీరు విడిచిపెట్టుటకు తగు ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమంలో పేడాడ నర్సింగరావు, జనసేన-బీజేపీ ఉమ్మడి జడ్పీటీసి అభ్యర్థి పేడాడ సురపునాయుడు, బీజేపీ నేత బెండి రవికాంత్, అప్పలనాయుడు, గోవింద రావు, సింహాచలం, రాజారావు, నేతాజీ, అన్నజీ, రామకృష్ణ మరియు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way