ఆదోని జనసేనపార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

   ఆదోని, (జనస్వరం) : కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ గారి 131 జయంతిని పురస్కరించుకొని భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ గారి ఫోటోకి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రేణువర్మ, చిరుత రాజశేఖర్, ప్రకాష్, మాంతేష్, జయరాం, బసాపురం ఈరన్న, అరేకల్ తిమ్మప్ప, విశాల్, సురేష్, జనసైనికులు బాషా, సత్యం, జాలిమంచి వీరేశ్, వెంకటేష్, వీరేశ్ తదిదరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way