జనసేన మైలవరం నియోజకవర్గ కార్యకర్తలతో అక్కల రామ్మోహన్ రావు సమావేశం

జనసేన

       మైలవరం ( జనస్వరం ) : జి కొండూరు మండలం నాయకులు బత్తిన శ్రీనివాస్ గారి ఇంటి వద్ద.. జి కొండూరు మండల అధ్యక్షులు. YL నరసింహారావు అధ్యక్షతన జనసేన మైలవరం నియోజకవర్గం జన సైనికుల సమావేశం నిర్వహించడం జరిగింది.. దీనికి ముఖ్యఅతిథిగా జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ విధానాల గురించి ఇకముందు చేయబోయే కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బొలియ శెట్టి శ్రీకాంత్, చింతల లక్ష్మి, మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రమయ్య.. ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు పోలిశెట్టి తేజ, జనసేన నాయకులు వై ఎన్ ఆర్ గారు సుందరం రెడ్డి, నాగబాబు, కార్యకర్తలు సునీల్. నజీర్ మహేష్. రామకృష్ణ. క్రాంతి మహేష్. శ్రీనివాస్. ప్రభాకర్ సురేష్. సుజాత. స్వామి చక్రధర్. రాము వెంకటస్వామి వివిధ మండల కార్యకర్తలు పాల్గొనడం జరిగిం.ది ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియాలో జన సైనికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way