తిరుపతిలో జనసేన పార్టీలోకి చేరికలు

తిరుపతి

             తిరుపతి ( జనశ్వర౦ ) : తిరుపతి 15వ వార్డు నందు ఇంచార్జి కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు రాజా రెడ్డి  సమక్షంలో సుమారు 50 మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బిసి యువత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో యువత జనసేన పార్టీ వైపే మొగ్గు చూపుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ, టీడీపీ పార్టీలను నమ్మే పరిస్థితి లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులకు ప్రజలు విసుగు చెందన్నారు. జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కల్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్ యాదవ్, హేమకుమార్, బాబ్జి, వీర మహిళలు వనజ, కీర్తన, లత, బలరాం, రమేష్, సుమన్, శేష, అరుణ్,శే షు, నిరంజన్, పృధ్వీ, మునుస్వామి, జనసైనికులు మనోజ్, రాజేంద్ర, బాలాజీ, బాలసుబ్రహ్మణ్యం, రాజేష్, వీరమహిళలు, జిల్లా నాయకులు, జనసైనికులు అతిథులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way