Logo
Date of Publish : 13 January 2022, 3:21 am
Editor : Sake Naresh

తిరుపతిలో జనసేన పార్టీలోకి చేరికలు

             తిరుపతి ( జనశ్వర౦ ) : తిరుపతి 15వ వార్డు నందు ఇంచార్జి కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు రాజా రెడ్డి  సమక్షంలో సుమారు 50 మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బిసి యువత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో యువత జనసేన పార్టీ వైపే మొగ్గు చూపుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ, టీడీపీ పార్టీలను నమ్మే పరిస్థితి లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులకు ప్రజలు విసుగు చెందన్నారు. జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కల్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్ యాదవ్, హేమకుమార్, బాబ్జి, వీర మహిళలు వనజ, కీర్తన, లత, బలరాం, రమేష్, సుమన్, శేష, అరుణ్,శే షు, నిరంజన్, పృధ్వీ, మునుస్వామి, జనసైనికులు మనోజ్, రాజేంద్ర, బాలాజీ, బాలసుబ్రహ్మణ్యం, రాజేష్, వీరమహిళలు, జిల్లా నాయకులు, జనసైనికులు అతిథులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com