సోము వీర్రాజు ఆధ్వర్యంలో పాలకొండ జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

     పాలకొండ, (జనస్వరం) : ఆంధ్ర రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు పట్టభద్రుల ఎలక్షన్ నిమిత్తం ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో నియోజకవర్గ బిజెపి నాయకులతో సమావేశంలో భాగంగా జనసేనపార్టీ పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించడం జరిగింది. సత్తిబాబు ఆహ్వానం మేరకు స్థానికంగా ఉన్న జనసేనపార్టీ కార్యాలయంకు సోమువీర్రాజు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల నాయకులతో రాబోయే ఎలక్షన్ గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way