Search
Close this search box.
Search
Close this search box.

బిల్లమడ గ్రామంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

బిల్లమడ

      పార్వతీపురం ( జనస్వరం ) : పాలకొండ నియోజకవర్గం భామిని మండలం బిల్లమడ గ్రామ జనసైనికులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. జనసైనికులకు క్రియాశీలక సభ్యులకు కిట్లు పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న క్రియాశీలక సభ్యుత్యం ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ విజయం కోసం పని చేయాలని, అలాగే ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా అడుగులు వేయాలని తేలిజేయటం జరిగింది. గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి మనోగతాన్ని చదివి వినిపించాలని తెలియజేయటం జరిగింది. రాబోయే రోజుల్లో మండలంలో పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు ఏవిధంగా చేరువుగా అవ్వాలనే అంశాలపై మాట్లాడటం జరిగింది. అలానే రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వ స్థాపించడానికి క్రియాశీలక సభ్యులు కీలక పాత్ర పోషించాలని సూచించటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కిరణ్, శ్రీనివాసరావు, మహేష్, దీపక్ కళ్యాణ్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way