కోడుమూరులో జనసేన – టీడీపీ జనసైనికుల ఆత్మీయ సమావేశం

కోడుమూరు

    కోడుమూరు ( జనస్వరం ) :  నియోజకవర్గంలో టిడిపి కార్యాలయంలో జనసేన, టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు భవిష్యత్తులో అధికార పార్టీని గద్దె దించే దిశగా అందరం ఐక్యమత్యంతో ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి 2024 ఎలక్షన్ లో ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గం జనసేన పార్టీ సమావేశాల నిర్వహణ సంప్రదింపుల సమన్వయ బాద్యుడు ఆకెపోగు రాంబాబు, తెలుగుదేశం పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి ఆకెపోగు ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ నాయకులు లక్ష్మన్న, కృష్ణ బాబు, షాలు భాష, మహబూబ్ బాషా, మౌలాలి, నాగరాజు, వెంకట రాముడు, చిన్న ఎల్లప్ప, కృష్ణ, రహమతుల్లా, నగేష్, సురేంద్ర, కుమార్, దేవమ్మడ జాన్, షేక్షావలి, ఉమర్, ఫరూక్, అహ్మద్, రాము, షేక్షావలి, విజయ్ కుమార్, మధు నాయుడు, రాజు, సోమశేఖర్ వీర మహిళ రవణమ్మ గారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way