Search
Close this search box.
Search
Close this search box.

జనసేన గల్ఫ్ కన్వీనర్ల ఆత్మీయ సమావేశం

జనసేన గల్ఫ్

     న్యూస్ ( జనస్వరం ) : గల్ఫ్ జాతీయ, కువైట్ కన్వీనర్ల గా పదవులు పొందిన కంచన శ్రీకాంత్, రాంచంద్రనాయక్, అంజన్ కుమార్, ఆకుల రాజేష్ ల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వచ్చే ఎన్నికల్లో గల్ఫ్ దేశాల నుండి ఎలాంటి సహకారం ఆనించాలనే అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కులమతాలకు అతీతంగా పార్టీ లో పనిచేసే ప్రతి ఒక్కరిని సముచిత స్థానం కల్పించే విధంగా గ్రూపు రాజకీయాలు లేకుండా అందరిని కలుపుకుని పార్టీ ని బలోపేతం చేయాలని నిర్ణయించడం జరిగింది. జనసేనపార్టీకోసం ఎంతగానో సేవలు అందిస్తున్న కె.మల్లి కార్జున రెడ్డిను అభినందిస్తూ జనసేన కండువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిలకర మురలీ రాయల్, పవన్ ఉప్పుటూరు, వేణు పాల్గొన్నారు.  జరిగింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way