జనసేనపార్టీ వీరమహిళలకు ఘన సన్మానం

• విజయవాడ తూర్పులో ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి
       విజయవాడ, (జనస్వరం) : అసమాన ధీశాలి, అపూర్వ యుద్ద నిపుణురాలు అయిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతి సందర్భంగా జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, తూర్పు నియోజకవర్గంలోని జనసేనపార్టీ వీర మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పోతిరెడ్డి అనిత, దోమకొండ మేరీ, పాశం సుజాత, అమృత కళాదేవి, నీరజ మలినేని, సుజాత గుంటుపల్లి, వీ.నాగమణి, జిగడం మహాలక్ష్మి, ఎస్.శిరీష, కే.సంధ్యారాణి, షేక్.జిధన్, గాది రెడ్డి అమ్ములు, పోతిరెడ్డి రమణ, దోమకొండ అశోక్, వీ.హరి ప్రసాద్, జిగడం శ్రీనివాస్, ప్రదీప్, వేముల వెంకటేష్, పీ. రామకృష్ణ, పెళ్లూరి ఉమామహేశ్వరరావు, పెందుర్తి విజయ్, కొండా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way