గిరిజన మయూరి, ధీంసా నాట్య కళాకారులని ప్రభుత్వమే ఆదుకోవాలి : అరకు పార్లమెంట్ జనసేనపార్టీ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు

మయూరి

     అరకు, (జనస్వరం) : అరకులోయ గిరిజన ప్రాంతంలో గిరిజన మ్యూజియంలో మయూరి, ధీంసా కళాకారులతో  జనసేన పార్టీ అరకు పార్ల మెంట్ అధికార ప్రతినిధి మాదాలా శ్రీరాములు, అరకు వేలి మండల నాయకులు అల్లంగి రామకృష్ణ సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ గిరిజనులు అనేక రకాల వృత్తులు చేసి జీవిస్తుంటారు. గిరిజనులు ధీంసా కళనే నమ్ముకుని బ్రతకుతున్నారు. మరి కొంత మంది మయూరి నాట్య కళను నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. కొండల్లో వుండి, పస్థులుండైన సరే ఎక్కడ నుండో వచ్చే పర్యాటకులకు వారి నృత్యాలతో పర్యాటకులను మైమరిపించే ధీంసా, మయూరి నాట్యలతో అలరిస్తుంటారు. వారి కష్టాలకు ప్రతి ఫలం అందటం లేదు. కరోనా కష్ట కాలములో కుడా పర్యాటకులను ధీంసా, మయూరి నాట్యలతో అలరిస్తున్నారు. గిరిజన కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి. అందరికి ఆనందాన్ని ఇస్తున్నారు గానీ వారి ఆనందాన్ని కోల్పోతున్నారు అని, వారిని వెంటనే ప్రభుత్వము ఆదుకోవాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way