వరద ముంపు గ్రామాలలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన చంద్రగిరి నియోజకవర్గ జనసేన నాయకులు

చంద్రగిరి

     చంద్రగిరి, (జనస్వరం) :  చిత్తూరు జిల్లా  చంద్రగిరి నియోజకవర్గంలోని రెడ్డివారిపల్లె ఎస్ టి కాలనీ యందు, చంద్రగిరి నియోజకవర్గం నివాసి, కంచర్ల శ్రీకాంత్ గారి పుట్టినరోజు సందర్భముగా, అతను కువైట్లో ఉద్యోగరీత్యా అక్కడే ఉన్నందున, వరదల వలన చాలా కుటుంబాలు దెబ్బతిని, ఆహార వసతులు సరిగా లేక, ఉండడానికి ఇల్లు లేక చాలా అవస్థలు పడుతున్న 40 కుటుంబాలకు నెలకు సరిపడా బియ్యము ఆహార వస్తువులు, కూరగాయలు, నగదుగా ₹100, రూపాయలు చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారి సూచన మేరకు ఇక్కడికి వచ్చిన రామచంద్రనాయక్ వారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో చిత్తూరు జిల్లా జనసేన నాయకులు సీటు చింతకాయల కృష్ణ, జిల్లా జిల్లా సెక్రెటరీ శ్రీమతి బీగాల అరుణ, కలప రవి, పో టుకూరు ఆనంద్, షేక్ నజీర్, చంద్రగిరి జనసేన నాయకులు, చిన్నగొట్టిగల్లు యశ్వంత్, మురళి, సుబ్రహ్మణ్యం, పాకాల జనసేన నాయకులు, బాల గురప్ప, దామలచెరువు చరణ్, అవిలాల బాల, చంద్రగిరి నాగేంద్ర కుమార్, షేక్ బాషా, రెడ్డివారిపల్లె జనసైనికులు, మహిళలు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way