గ్రామీణ ప్రాంతాల రహదారులకు మరమ్మతులను చేపట్టాలి : రాహుల్ సాగర్

రాహుల్ సాగర్

                 ఎమ్మిగనూరు ( జనస్వరం ) : గ్రామీణ ప్రాంతాల రహదారుకు మరమ్మతులను చేపట్టాలని డిమాండ్ చేసిన జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్ సాగర్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు మండల పరిధిలో ఉన్న గ్రామాల రహదారులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని అధికారులు స్పందించి వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అన్నారు. మండలంలో ఉండే అనేక గ్రామాల్లో రహదారులు గుంతల మయంగా మారాయని ఇలా మారడం వల్ల రహదారులో ప్రయాణించే వాహనదారులు గ్రామవాసులు తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారని జాతీయ రహదారులకు ఆనుకొని ఉన్న గ్రామాల దగ్గర ఈ సమస్య తీవ్రంగా ఉందని ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి త్వరలోనే రహదారుల మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way