Search
Close this search box.
Search
Close this search box.

జనసేన నాయకులు సాయిబాబా గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరిన టిడిపి, వైసీపీ కార్యకర్తలు

సాయిబాబా

    అరకువేలి, (జనస్వరం) : అరకు నియోజకవర్గం అరకు వేలి మండలం సుంకరమెట్ట పంచాయితీ పరిధిలోగల పిరిబంధ గ్రామంలో జనసేన పార్టీ  నాయకులు  సాయిబాబా, దూరియా, రామకృష్ణ ఆధ్వర్యంలో ఆయా గ్రామంలో పర్యటించి, గ్రామస్తులతో సమావేశమై గ్రామంలో ఉన్న సమస్యల మీద చర్చించారు. అనంతరం సాయి బాబా, రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నటువంటి జనసేన పార్టీకి మీరు మద్దతు ఇవ్వాలని వారితో సూచించారు. అనంతరం టిడిపి, వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. సాయిబాబా వారికి కండువాలు వేసి పార్టీలో ఆహ్వానించారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురిఅయ్యి మంచానపడి ఉన్న బాధితులకు, మరియు దీర్ఘకాలంగా వ్యాధితో బాధపడుతున్న ఓ గిరిజనుడకు భరోసానిస్తూ వారిని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జానీ, బాబురావు, గ్రామ ప్రజలు తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way