Search
Close this search box.
Search
Close this search box.

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఆమదాలవలస జనసేన నాయకులు

ఆమదాలవలస

    ఆమదాలవలస, (జనస్వరం) : జనసేన అధినేత గౌ. శ్రీ. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస టౌన్ యువసేన ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గములో  రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. యువత మరియు మహిళలు కలిసి ఉత్సాహంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way