పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ మాసోత్సవాల సందర్భంగా జనసేనపార్టీ కువైట్ ఆధ్వర్యంలో 16వ రోజు కార్యక్రమం

పవన్ కళ్యాణ్

                         జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మాసోత్సవాల్లో భాగంగా 15 వ రోజు కార్యక్రమం రాజోలు నియోజకవర్గంలో జరిగింది. రాజోలు జనసైనికుడు మండెల బాబీనాయుడు గారి ఆధ్వర్యంలో పెరాలసిస్ తో బాధపడుతున్న బోటస్ కురు గ్రామానికి చెందిన ఆదిమూలపు రాంబాబు అనే జనసైనికుడికి ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ కువైట్ లో ఉంటూ నిరంతరం జనసేన పార్టీ కోసం శ్రమిస్తున్న కువైట్ జనసేన నాయకులకు అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి రాజోలు నియోజకవర్గ జనసైనికులు మండెల బాబి నాయుడు, కమిశెట్టి రాజేష్, బల్ల సురేష్, అడబాల మురళి, చింతలపూడి తేజ, దంగేటి కరుణ మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way