Search
Close this search box.
Search
Close this search box.

పవన్ కళ్యాణ్ జన్మదిన మాసోత్సవాల సందర్బంగా జనసేన కువైట్ సేవా సమితి ఆధ్వర్యంలో 4వరోజు కార్యక్రమం

జనసేన

         రైల్వే కోడూరు,  (జనస్వరం) :  జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 30 రోజులు 30 సేవా కార్యక్రమాలో భాగంగా,  రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లె గ్రామానికి చెందిన బల్లెపల్లి శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో అదే గ్రామంలోని పారిశుద్ధ కార్మికుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ముఖరం చాంద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్రి రెడ్డిప్రసాద్, ముత్యాల కిశోర్, బాలిశెట్టి వెంకటేష్, తిరుమల శెట్టి త్యాగరాజు, పగడాల మణిప్రసాద్, శ్రీకారం ప్రకాశ్, సవరం సాయి, సినాకులు సిద్ధూ, దాసరి రాజా, బల్లెపల్లె మదన్, సాధు సాయిచంద్, బల్లేపల్లి సంజీవ, సినాకులు నరేష్ మరియు గ్రామస్థులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way