కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన రాజోలు నియోజకవర్గం జనసైనికులు

రాజోలు

            రాజోలు నియోజకవర్గం చింతలపల్లి గ్రామంలో ఇంటి పల్లి ఆనందరాజు ఆధ్వర్యంలో కోవిడ్ మృత్యువాత పడ్డ కుటుంబాలను పరామర్శించి, జనసైనికులు సహకారంతో 28 రకాలనిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మరియు మన జనసైనికులు కొంతమంది కోవిడ్ వచ్చి హాస్పిటల్లో ఉండి మృత్యువుతో పోరాడి డిశ్చార్జ్ అయిన వారికి కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ  కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిత్యావసర సరుకులు పంచండం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, మంగళంపల్లి అంజిబాబు, నీతిని ఈశ్వరరావు, పిప్పల అజయ్, మార్ల పూడి మధు, సోమిశెట్టి ప్రసాద్, మేడిచర్ల ఏసుబాబు, సాధనాల సూరిబాబు, సుధా మోహన్ రంగ, జనసేన వీర మహిళ నవ్య శ్రీ, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way