దేవాడలో జనసేనపార్టీ టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటన

జనసేనపార్టీ

                శ్రీకాకుళం జిల్లా, నందిగామ మండలం, సైలాడ పంచాయతీ, దేవడా గ్రామంలో టెక్కలి జనసేనపార్టీ ఇంచార్జీ కణితి కిరణ్ కుమార్ గారు పర్యటించారు. ఈ పర్యటనలో దేవాడ ప్రజల ముఖ్య సమస్యలైన డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలను కిరణ్ తెలుసుకొని వాటిని వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామని చెప్పారు. గతంలో కూడా అధికారులకు పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని అన్నారు. ఈ పర్యటనలో సైలడా జనసేన పార్టీ M.P.T.C అభ్యర్థి తాడేల చిరంజీవి, టెక్కలి జనసేన నాయకులు ముడిధన పూర్ణ చంద్రరావు, నందిగామ మండల జనసేన నాయకులు పళ్ల బాలకృష్ణ, ఈశ్వరరావు, సింహాచలం, దేవడా యూత్ ఉన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way