Search
Close this search box.
Search
Close this search box.

దేవాడలో జనసేనపార్టీ టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటన

జనసేనపార్టీ

                శ్రీకాకుళం జిల్లా, నందిగామ మండలం, సైలాడ పంచాయతీ, దేవడా గ్రామంలో టెక్కలి జనసేనపార్టీ ఇంచార్జీ కణితి కిరణ్ కుమార్ గారు పర్యటించారు. ఈ పర్యటనలో దేవాడ ప్రజల ముఖ్య సమస్యలైన డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలను కిరణ్ తెలుసుకొని వాటిని వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామని చెప్పారు. గతంలో కూడా అధికారులకు పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని అన్నారు. ఈ పర్యటనలో సైలడా జనసేన పార్టీ M.P.T.C అభ్యర్థి తాడేల చిరంజీవి, టెక్కలి జనసేన నాయకులు ముడిధన పూర్ణ చంద్రరావు, నందిగామ మండల జనసేన నాయకులు పళ్ల బాలకృష్ణ, ఈశ్వరరావు, సింహాచలం, దేవడా యూత్ ఉన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way