Logo
Date of Publish : 12 June 2021, 1:10 pm
Editor : Sake Naresh

దేవాడలో జనసేనపార్టీ టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటన

                శ్రీకాకుళం జిల్లా, నందిగామ మండలం, సైలాడ పంచాయతీ, దేవడా గ్రామంలో టెక్కలి జనసేనపార్టీ ఇంచార్జీ కణితి కిరణ్ కుమార్ గారు పర్యటించారు. ఈ పర్యటనలో దేవాడ ప్రజల ముఖ్య సమస్యలైన డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలను కిరణ్ తెలుసుకొని వాటిని వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామని చెప్పారు. గతంలో కూడా అధికారులకు పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని అన్నారు. ఈ పర్యటనలో సైలడా జనసేన పార్టీ M.P.T.C అభ్యర్థి తాడేల చిరంజీవి, టెక్కలి జనసేన నాయకులు ముడిధన పూర్ణ చంద్రరావు, నందిగామ మండల జనసేన నాయకులు పళ్ల బాలకృష్ణ, ఈశ్వరరావు, సింహాచలం, దేవడా యూత్ ఉన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com