రణస్థలం మండలంలో పూరిళ్ళు దగ్ధం, ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకురాలు శ్రీ కాంతి శ్రీ గారు

             ఎచ్ఛర్ల నియోజకవర్గంలో రణస్థలం మండలంలోని JR పురం పంచాయితీ,సీతంవలస, గోలపేట గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించి 8 పూరిల్లు దగ్దమయ్యాయి. ఆస్తి నష్టం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీమతి క్రాంతిశ్రీ గారు అగ్ని బాధితులకు పరామర్శించి, వాళ్ళు కుటుంబాలుకు నెల సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. శ్రీమతి క్రాంతి శ్రీగారు మాట్లాడుతూ మీకు నేను ఉన్నాను అని భరోసా నిచ్చి, అలాగే ప్రతీ బాధితులకు ప్రభుత్వం ఆదుకోవావలని తెలియజేసారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు లక్ష్మినాయుడు గారు, గురిజా. శ్రీనివాస్ రావు గారు, MPTC అభ్యర్థి రాజారమేష్ గారు, కాకర్ల.బాబాజీ , అప్పలకొండ, నవీరి,రాజు, రాజేష్, రమణ లంకలపల్లి.రమణ, సాయి, జయప్రకాశ్, అలాగే గ్రామ ప్రజలు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way