ఆలూరు నియోజకవర్గ జనసేన – బీజేపీ సంయుక్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలపై చర్చ..

                  ఈ రోజు ఆలూరు నియోజకవర్గంలో స్థానిక పంచాయితీ ఎన్నికల పై జనసేన – బీజేపీ సంయుక్త చర్చ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు ఆలూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శ్రీ వెంకటరాముడు గారు, బీజేపీ నియోజకవర్గ నాయకులు శ్రీ నవీన్ కిషోర్, జనసేన పార్టీ నాయకులు శ్రీ తెర్నెకల్ బడేసహబ్ గారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్నీ చోట్ల పోటి చెయ్యాలని నిర్ణయించాము అని అన్నారు. అదే విధంగా జనసేన – బీజేపీ జెండాలు వేరైనప్పటికి అజెండా మాత్రం ఒక్కటే, ఇకనైనా యువత ముందుకు వచ్చి పోటి చేసి, తమ గ్రామాన్ని గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వైపు నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన – బీజేపీ ఆరు మండలాల ముఖ్య నాయకులు మాక్బుల్, నరేంద్ర, ఖాలీల్, చిరంజీవి మరియు జనసైనికులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

ఇక నుంచి మీరు జనస్వరం న్యూస్ ఆప్ లో కూడా చదువుకోవచ్చు.. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి.
👉 Download App : http://bit.ly/2Yi7zXn 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way