కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి చేరిన టీడీపీ కార్యకర్తలు

                    కాకినాడ రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన సుమారు 15 మంది తెలుగు దేశం పార్టీ నాయకులు మాజీ MPTC శ్రీ బొంతు నాగేశ్వరరావుగారి నాయకత్వంలో  జనసేన పార్టీ నాయకులు శ్రీ కరెడ్ల గోవింద్ గారి ఆధ్వర్యంలో కొవ్వూరు వారి నివాసంలో జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ పంతం నానాజీ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు వేసి నానాజీ గారు సాదరంగా ఆహ్వానించారు. పార్టీ లో చేరినవారిలో బొంతు రామకృష్ణగారు, తిరుమల శెట్టి సతీష్ గారు, గుండుబోగు వీరబాబుగారు, వేలంకి నాని, పిల్లి నవీన్, కోట సుబ్బారావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు తదితరులు పాల్గొన్నారు..

 

ఇక నుంచి మీరు జనస్వరం న్యూస్ ఆప్ లో కూడా చదువుకోవచ్చు.. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి.

👉 Download App : http://bit.ly/2Yi7zXn 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way