వెంకటాపురం గ్రామంలో క్రియాశీలక సభ్యత్వం ప్రారంభంలో పాల్గొన్న జనసేన నాయకురాలు శ్రీ కాంతి శ్రీ

                   లావేరు మండలంలో ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ గారి ఆధ్వర్యం లో వెంకటాపురం గ్రామంలో క్రియాశీలక సభ్యత్వం చేయడం జరిగింది. ఈ క్రియాశీలక సభ్యత్వం వల్ల సభ్యత్వం చేసుకున్న వారికి ఎంత ఉపయోగంమో వివరంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ క్రియాశీలక సభ్యత్వం వల్ల జనసేన పార్టీ కి ఎంతమంది నిఖార్సైన జన సైనికులు ఉన్నారో పార్టీ కి ఒక అంచనా వస్తుందనేది చెప్పటం జరిగింది.. జన సైనికులు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారని కాంతి శ్రీ గారు అన్నారు.  ఈ కార్యక్రమంలో లావేరు మండల నాయకుడు శ్రీ గురిజా శ్రీనివాస్ రావు గారు, లావేరు,రణస్థలం మండల MPTC అభ్యర్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way