పాణ్యం నియోజకవర్గ జనసైనికుల ఆత్మీయ సమావేశం

            కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం జనసేన పార్టీ బలోపేతం దిశగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా రాయలసీమ పార్లమెంటు సంయుక్త కమిటీ సభ్యులు మరియు కర్నూలు & పాణ్యం నియోజకవర్గాల ఇంచార్జ్ శ్రీ చింతా సురేష్ బాబు గారి ఆదేశాల మేరకు పాణ్యం మండలం పాణ్యం, కొణిదేడు, ఆలమూరు, గోనవరం, భూపనపాడు గ్రామాలలో క్రియాశీల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ మండలం లో గ్రామ గ్రామాన పార్టీ మరింత బలోపేతం దిశగా ముందుకెళ్లాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని మండల శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. జనసైనికులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ నాయకులు జనసేన.మంజునాథ్, Y.బజారి, M.D.షబ్బీర్, కోడుమూరు నియోజకవర్గ నాయకులు అకెపోగు రాంబాబు, C.లక్ష్మన్న తదితర జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way