అనారోగ్యంతో మరణించిన నాగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందజేసిన జనసేన నాయకులు

అనారోగ్యంతో మరణించిన నాగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందజేసిన జనసేన నాయకులు

                 ఖమ్మం జిల్లా ఏన్కూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన దుగ్గిరాల నాగయ్య కుటుంబానికి ఏన్కూర్ చెందిన జనసేన నాయకులు  డా. కొలిశెట్టి నరేష్ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అలాగే కర్మల కార్యక్రమానికి బియ్యం, నిత్యావసర సరుకులు సహాయం చేస్తామని అన్నారు. ఈ కుటుంబానికి నాతో పాటు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా పాదాభివందనాలు తెలిపారు. జనసేన నాయకులు మాట్లాడుతూ గ్రామంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే దుగ్గిరాల నాగయ్య కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. అలాగే గ్రామస్తులు కూడా జనసేన నాయకులు చేసిన సహాయానికి అభినందించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way