శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జోరుగా ఇంటింటా ఎన్నికల ప్రచారం

      శ్రీకాళహస్తి, ఏప్రిల్ 12 (జనస్వరం) : జనసేన పార్టీ ఏర్పేడు మండలం కమిటీ కార్యాచరణలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన టిడిపి బిజెపి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపు కోసం మాదవమాల పంచాయతీ పరిధిలోని గుండ్రాలమిట్ట, సుండి, మాదవమాల గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ రామిశెట్టి, జనసేన నాయకులు రవి కుమార్, శివ శంకర్, ముని కుమార్, దశరథ, గురు ప్రసాద్, కన్నయ్య, సురేష్, భాను ప్రకాష్, బాలు, రాధాకృష్ణ, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way